Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఖజానాకు రూ.13.21 కోట్ల నష్టం

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 4:27 PM కడపGeneral
ప్రభుత్వ ఖజానాకు రూ.13.21 కోట్ల నష్టం - Udayam
ఐటీ రీఫండ్‌ పేరుతో ప్రభుత్వ ఖజానాకు రూ.13.21 కోట్ల నష్టం కలిగించిన వ్యవహారంపై ఈడీ విచారణ చేపట్టింది. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు ఉప ఖజానాధికారులు ముగ్గురితో పాటు ఐటీ శాఖకు చెందిన ఓ ఉద్యోగికి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో రూ.37.62 కోట్ల నకిలీ క్లెయిమ్‌లు గుర్తించినట్లు సమాచారం. కల్పిత పాన్‌ నంబర్లతో రీఫండ్‌లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Comments

G
Loading comments...