Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా అందుబాటులో ఉంచాలని రైతుల నిరసన

Follow Udayam on Google
babu varun Aug 13, 2026 10:21 PM రాజన్న సిరిసిల్లGeneral
యూరియా అందుబాటులో ఉంచాలని రైతుల నిరసన - Udayam
గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో పాక్స్ ఆధ్వర్యంలో యూరియా అందుబాటులో లేదని రైతులు నిరసన తెలిపారు. ఫ్యాక్స్ గోదానికి తాళం వేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యూరియా అందుబాటులో ఉంటదని, అధికారులు తెలిపారని సమయానికి వచ్చేవరకు యూరియా లేదని చెప్పడంతో ఆగ్రహించారు. యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...