Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ ఎండీఆర్‌ చార్జీలపై ప్రజల్లో ఆందోళన

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 19, 2026 12:39 PM రాజన్న సిరిసిల్లGeneral
యూపీఐ ఎండీఆర్‌ చార్జీలపై ప్రజల్లో ఆందోళన - Udayam
యూపీఐ లావాదేవీలపై కొత్తగా అమల్లోకి రానున్న ఎండీఆర్‌ విధానంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ₹2వేలకు మించిన వ్యాపారి లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ విధించనున్నారు. ₹75వేలు దాటిన లావాదేవీలకు గరిష్ఠంగా ₹300 పరిమితి ఉంటుంది వ్యక్తిగత లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...