వార్తలకు తిరిగి వెళ్లండి

రైలులో ప్రయాణిస్తున్న సమయంలో టికెట్ అడిగినందుకు ఓ మహిళ టీటీఈతో వాగ్వాదానికి దిగి, స్వయంగా తన దుస్తులు తానే చించుకుని హైడ్రామా సృష్టించింది.
తమపై వచ్చే ఆరోపణలను ఎదుర్కొనేందుకు రైల్వే సిబ్బందికి బాడీ కెమెరాలు లేదా రికార్డింగ్ వ్యవస్థ అందుబాటులో ఉండాలని ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.
Comments
Loading comments...

