Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.8 వేలకే మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 1:08 PM జాతీయంGeneral
రూ.8 వేలకే మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ - Udayam
మహారాష్ట్ర టెట్ ప్రశ్నపత్రాలను ఆగ్రాలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి బూట్ల సోల్స్‌లో దాచి కేవలం ఎనిమిది వేల రూపాయలకే బయటకు తరలించినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు. పరీక్షకు ఒక్క రోజు ముందు ఈ లీకేజీ ఉదంతం వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమై పరీక్షను వాయిదా వేశారు.

Comments

G
Loading comments...