వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో విజయవాడ నుంచి పలాస వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో టైరు పేలి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పగా, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు.
Comments
Loading comments...

