Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ ఛార్జీలు.. ట్రంప్‌ను బుజ్జగించేందుకేనా?: కాంగ్రెస్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 5:39 PM జాతీయంGeneral
యూపీఐ ఛార్జీలు.. ట్రంప్‌ను బుజ్జగించేందుకేనా?: కాంగ్రెస్‌ - Udayam
రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీల విధింపునకు కేంద్రం మార్గం సుగమం చేసిందంటూ కాంగ్రెస్‌ విమర్శించింది. యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు ఎందుకు విధిస్తున్నారని మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ట్రంప్‌ను బుజ్జగించేందుకే ఈ నిర్ణయమా అని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారు. రూ.2,000 వరకు యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...