వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో భారత్ ఎగుమతులు 26.12% పెరిగి 43.81 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 14.1% పెరిగి 70.6 బిలియన్ డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు 26.86 బిలియన్ డాలర్లకు తగ్గింది.
ఇంజినీరింగ్, పెట్రోలియం, కెమికల్స్, టెక్స్టైల్స్ ఎగుమతులు పెరిగాయి. గత ఆగస్టులో 5.4 బిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు ఈసారి 2.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
Comments
Loading comments...

