వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 17న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

