వార్తలకు తిరిగి వెళ్లండి

2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొత్తులపై అక్టోబర్ 2లోగా నిర్ణయం తీసుకుంటామని AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.
బీజేపీని ఎదుర్కొనేందుకు కలిసి పనిచేయాలనుకునే పార్టీలతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పొత్తు ఎవరితో అన్నది అక్టోబర్ 2 తర్వాత ప్రకటిస్తామని ఓవైసీ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

