వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే స్థానిక ఎన్నికల్లో విశాఖలో వైసీపీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటాయని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్కుమార్ తెలిపారు. మంగళవారం తాడేపల్లిలో జగన్ను కలిసి నగర రాజకీయ పరిస్థితులను వివరించారు.
ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాసుపల్లి పేర్కొన్నారు. విశాఖ దక్షిణంలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

