వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై వైసీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. భారీ సంఖ్యలో రైతులు, అభిమానులు వచ్చినా తగిన బందోబస్తు ఏర్పాటు చేయలేదని పేర్కొన్నాయి.
సరైన భద్రత లేకపోవడంతో జనసందోహం మధ్య జగన్ కాన్వాయ్ ముందుకు సాగడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని వైసీపీ నాయకులు ఆరోపించారు.
Comments
Loading comments...

