వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేసి, సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
జిల్లాల వారీగా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
Comments
Loading comments...
