Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ సంక్షోభంపై వైఎస్సార్‌సీపీ విమర్శలు

వైష్ణవి శర్మ Jul 24, 2026 8:05 PM విజయవాడabout 1 hour ago
వ్యవసాయ సంక్షోభంపై వైఎస్సార్‌సీపీ విమర్శలు - Udayam Digital
చంద్రబాబు కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసిందని, సాగునీరు అందక రైతాంగం మోసపోయిందని వైఎస్సార్‌సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఖరీఫ్‌కు నీటి విడుదల అని చెప్పి, 24 రోజుల తర్వాత కృష్ణా డెల్టాకు నీళ్లు ఇవ్వలేమని ప్రకటించడం ఘోర దగా అని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

Comments

G
Loading comments...