వార్తలకు తిరిగి వెళ్లండి
సోషల్ మీడియా బ్లాక్పై వైసీపీ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ సోషల్ మీడియా ఖాతాలను ప్రభుత్వం అక్రమంగా బ్లాక్ చేయడంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలసి ఈ మేరకు వినతిపత్రం అందించారు.
కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గురుమూర్తి, మేడా రఘునాథ్రెడ్డి, గొల్ల బాబురావు ఉన్నారు. ఖాతాల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Comments
Loading comments...