Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో వైఎస్సార్‌సీపీ ‘బీసీ రణభేరి’

రాజేష్ కుమార్ Jul 23, 2026 6:41 PM గుంటూరుabout 2 hours ago
విజయవాడలో వైఎస్సార్‌సీపీ ‘బీసీ రణభేరి’ - Udayam Digital
వచ్చే నెల 9వ తేదీన విజయవాడ వేదికగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘బీసీ రణభేరి’ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో బీసీలపై జరుగుతున్న దాడులు, కుట్రలను ఎండగట్టడంతో పాటు, బీసీల ఐక్యతను చాటేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...