వార్తలకు తిరిగి వెళ్లండి
విజయవాడలో వైఎస్సార్సీపీ ‘బీసీ రణభేరి’

వచ్చే నెల 9వ తేదీన విజయవాడ వేదికగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘బీసీ రణభేరి’ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో బీసీలపై జరుగుతున్న దాడులు, కుట్రలను ఎండగట్టడంతో పాటు, బీసీల ఐక్యతను చాటేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...