వార్తలకు తిరిగి వెళ్లండి

బలభద్రపురంలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ విస్తృత సమావేశంలో పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్ కృష్ణ మాట్లాడారు. పేదల ఆరోగ్య భద్రత కోసం వైఎస్ రాజశేఖర్రెడ్డి చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ సేవలను ఆయన గుర్తుచేశారు.
Comments
Loading comments...

