Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి

Follow Udayam on Google
Harika Aug 24, 2026 1:21 PM ఆదిలాబాద్General
ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి - Udayam
ఉట్నూర్‌లో ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. గుడిరేవు ఆదివాసీలు, పూజారి కినక బాదిరావు ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో ఆమెను కలిసి గ్రామ సమస్యలను వివరించారు. ఆమె అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...