వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాజిల్లా బంటుమిల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో కనకరాజు అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న తన బొలెరో వాహనాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డాడు.
వెంటనే స్పందించిన ఎస్ఐ మంటలను ఆర్పించారు. బాధితుడిని తొలుత బందరు ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

