Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ నైపుణ్యాలపై యువత దృష్టి పెట్టాలి: మోదీ

Follow Udayam on Google
Sai Sep 08, 2026 3:05 PM జాతీయంGeneral
ఏఐ నైపుణ్యాలపై యువత దృష్టి పెట్టాలి: మోదీ - Udayam
ఏఐ నైపుణ్యాలు ఐటీ రంగానికే పరిమితం కాదని, యువత వాటిని వ్యవసాయం, వైద్యం, తయారీ వంటి రంగాల్లో ఉపయోగించాలని ప్రధాని మోదీ అన్నారు. వడోదరలో ‘నమో ఫర్ వికసిత్‌ భారత్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువతకు ఏఐ నైపుణ్యాలు అందించేందుకు ప్రభుత్వం పెద్ద స్థాయిలో కార్యక్రమం చేపట్టనుందని తెలిపారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి యువత కీలకంగా మారాలని మోదీ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...