Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రానికి యువత గుణపాఠం చెప్పింది: ప్రియాంక గాంధీ

మానస శర్మ Jul 25, 2026 4:23 PM అల్ ఇండియా about 2 hours ago
కేంద్రానికి యువత గుణపాఠం చెప్పింది: ప్రియాంక గాంధీ - Udayam Digital
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశ యువత, కోట్లాది మంది విద్యార్థుల పోరాటానికి దక్కిన ఘన విజయమని కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలే అంతిమమని, విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలపై యువత తమ గళాన్ని గట్టిగా వినిపించి కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పిందని ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...