Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాలర్ల వలకు చిక్కిన యువకుడి మృతదేహం

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 6:50 PM కృష్ణా జిల్లాGeneral
జాలర్ల వలకు చిక్కిన యువకుడి మృతదేహం - Udayam
కృష్ణానదిలో చేపలు పడుతున్న జాలర్ల వలకు యువకుడి మృతదేహం చిక్కడంతో కలకలం రేగింది. తాడేపల్లి పోలీసులు మృతుడిని విజయవాడ కృష్ణలంకకు చెందిన బైక్ మెకానిక్ కొండారెడ్డి(23)గా గుర్తించారు. అయితే కుమారుడిని రైల్వే వంతెనపై నుంచి నదిలోకి తోసి హత్య చేశారని తల్లి అనుమానం వ్యక్తం చేసింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...