Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్‌ ఏరివేతపై యువకుడి పోరాటం

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 8:23 AM జాతీయంGeneral
ప్లాస్టిక్‌ ఏరివేతపై యువకుడి పోరాటం - Udayam
మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు సురేంద్ర సింగ్ చౌదరి (బిట్టు తబాహి) ఒంటిచేత్తో అజ్నార్‌ నదిని శుభ్రం చేసి పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా నిలిచారు. ఈత రాకపోయినా ప్రాణాలను లెక్కచేయకుండా టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఆయన అంకితభావాన్ని గుర్తించిన నెదర్లాండ్స్‌కు చెందిన 'ది ఓషన్ క్లీనప్' సంస్థ సీఈఓ బోయాన్ స్లాట్ స్వయంగా ఉద్యోగ అవకాశం కల్పించారు.

Comments

G
Loading comments...