వార్తలకు తిరిగి వెళ్లండి
అధికారుల నిర్లక్ష్యానికి యువ వైద్యుడు మృతి

బాపట్ల జిల్లా వేటపాలెం సమీపంలో హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడి యువ వైద్యుడు వెంకట అనిరుద్(26) దుర్మరణం చెందారు. బుల్లెట్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఆయన స్నేహితుడు తీవ్రంగా గాయపడగా చీరాల ఆసుపత్రికి తరలించారు. పంచాయతీ రాజ్ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...