వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయిపై నిఘా పెరగడంతో కొందరు యువత మత్తు మందులు, సిరంజీల వైపు మొగ్గు చూపుతున్నారు. మంథనిలో ముగ్గురు యువకులు మత్తు ఇంజెక్షన్లతో పట్టుబడటం ఆందోళన కలిగించింది.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...
