Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయం వద్ద యువతి మృతి

శ్రుతి రెడ్డి Jul 26, 2026 8:31 AM అల్ ఇండియా about 2 hours ago
ఆలయం వద్ద యువతి మృతి - Udayam Digital
తిరువళ్లూరు జిల్లాలోని ఆత్తుపాక్కం గ్రామంలో ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. గ్రామ పరిపాలనా అధికారి ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు ఉత్తర రాష్ట్రానికి చెందిన సుమారు 30 ఏళ్ల యువతిగా గుర్తించారు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...