వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం లో బుధవారం కలజ్యోతి సర్కిల్ లోని మున్సిపల్ కాంప్లెక్స్ పైన సింధూర్ నిత్య ధ్యాన యోగ సెంటర్ ను ప్రారంభించిన వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.
అనంతరం అయన మాట్లాడుతూ 35ఏళ్లుగా యోగాను బోధిస్తున్న లక్ష్మయ్యను సత్కరించారు. యోగ దైనందిన జీవితంలో భాగం కావాలని అపుడే మనిషి ఆరోగ్యాంగా ఉంటారనిన్నారు.
Comments
Loading comments...

