Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యెన్నం ప్లంబర్ అసోసియేషన్‌కు అండగా ఉంటానని చెప్పారు

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 5:12 PM మహబూబ్‌నగర్General
యెన్నం ప్లంబర్ అసోసియేషన్‌కు అండగా ఉంటానని చెప్పారు - Udayam
మహబూబ్‌నగర్ ప్లంబర్ అసోసియేషన్‌కు ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. క్రిస్టియన్‌పల్లిలో నూతనంగా నిర్మించిన అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...