వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిల భారత సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ 2025-26కు జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు సెప్టెంబరు 3న భువనగిరిలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని జిల్లా యువజన, క్రీడల కార్యాలయం రూమ్ ఎస్4లో ఎంపికలు జరుగుతాయని అధికారి కే.ధనంజనేయులు తెలిపారు.
శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ సర్టిఫికెట్, తాజా గుర్తింపు కార్డుతో హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...

