Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాసిడ్ దాడిలో గాయపడిన మహిళా మృతి

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 2:05 PM కామరెడ్డిGeneral
యాసిడ్ దాడిలో గాయపడిన మహిళా మృతి - Udayam
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన దివ్యవాణి(33) సోమవారం హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆదివారం రాత్రి జంగంపల్లి శివారులో యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...