Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బేగంబజార్‌లో 48 కిలోల బంగారు గణేశుడు

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 2:28 PM హైదరాబాద్General
వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌ బేగంబజార్‌ ఫీల్‌ఖానాలో 48 కిలోల గణేశుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారు పూతతో పాటు 3.8 లక్షలకు పైగా అమెరికన్‌ డైమండ్స్‌తో విగ్రహాన్ని అలంకరించారు. ఎనిమిది మంది నిపుణులైన కళాకారులు ఎనిమిది నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు.

Comments

G
Loading comments...