Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుపరిపాలనకు నిజాయితీ, పారదర్శకత కీలకం: యోగి

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 2:36 PM జాతీయంGeneral
సుపరిపాలనకు నిజాయితీ, పారదర్శకత కీలకం: యోగి - Udayam
పాలనలో నిజాయితీ, పారదర్శకత, సమగ్రత ఎంత ఎక్కువగా ఉంటే సుపరిపాలన లక్ష్యాలను అంత సమర్థంగా సాధించగలమని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. యూపీ 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లక్నోలో లోకాయుక్త సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మారక ప్రచురణ, సమాచార పుస్తకాన్ని విడుదల చేశారు.

Comments

G
Loading comments...