Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్‌లో గవర్నర్‌ దంపతుల తొలిపూజ

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 2:13 PM హైదరాబాద్General
ఖైరతాబాద్‌లో గవర్నర్‌ దంపతుల తొలిపూజ - Udayam
వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో 70 అడుగుల ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ కొలువుదీరాడు. తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా తొలి పూజలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. 72 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించడం విశేషమని గవర్నర్‌ అన్నారు. బడా గణేశ్‌ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుండగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...