Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాజమాన్యం దిగి రావాల్సిందే

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Sep 05, 2026 12:26 PM నంద్యాలGeneral
యాజమాన్యం దిగి రావాల్సిందే - Udayam
ప్యాపిలి మండలం బోయిన్చెరువు పల్లి సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట పలు గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళన 12 వ రోజుకు చేరుకుంది. శనివారం పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు తరలిరావడంతో సీఐ వెంకటరామిరెడ్డి అక్కడకు చేరుకున్నారు. న్యాయబద్ధమైన తమ డిమాండ్లు పరిష్కరించాల్సిందే అని ఆందోళనకారులు స్పష్టం చేశారు. యాజమాన్యం దిగి వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...