వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రి జి.వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్రంలో 'వరల్డ్ స్కిల్ ల్యాబ్' ఏర్పాటుకు భూమి కేటాయిస్తే సహకరిస్తామని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి హామీ ఇచ్చారని, రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి జీవో త్వరగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
Comments
Loading comments...
