Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రత్నవరం వద్ద బోల్తాపడిన కూలీల ఆటో

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 04, 2026 2:46 PM సూర్యాపేటGeneral
రత్నవరం వద్ద బోల్తాపడిన కూలీల ఆటో - Udayam
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం శివారులో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తాపడి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పలువురు స్వల్పంగా గాయపడగా, క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రామాపురానికి చెందిన కూలీలు నాట్లు వేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రహదారి పనులతో ఏర్పడిన గుంతలు, వర్షపు నీటి కారణంగా ఆటో అదుపుతప్పి బోల్తాపడినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...