వార్తలకు తిరిగి వెళ్లండి

పెదవేగిలో విద్యుత్ పనులు చేస్తూ స్తంభం పైనుంచి పడి నడ్డి తిరుపతిరావు(35) మృతి చెందారు. ఎస్ఐ హరి గోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజరకు చెందిన ఆయన కాంటాక్ట్ విద్యుత్ పనులు చేస్తున్నారు.
విద్యుత్ తీగలు మారుస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. తీవ్ర గాయాలతో ఏలూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
Comments
Loading comments...

