వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
మెదక్ జిల్లా మనోహరాబాద్ ముప్పిరెడ్డిపల్లిలో దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక జాబ్ పోర్టల్ను కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. మెదక్ ఖిల్లా ప్రత్యేక తపాలా కవర్ను ఆవిష్కరించి, కుచారంలోని కేజీబీవీ అదనపు భవనాన్ని ప్రారంభించారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ, మహాలక్ష్మి పథకం అమలు, గనుల ఆదాయం పెంపు, మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...



