Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సాధికారతే లక్ష్యం: మంత్రి వివేక్‌

Follow Udayam on Google
మహిళా సాధికారతే లక్ష్యం: మంత్రి వివేక్‌ - Udayam

Photo Gallery

మహిళా సాధికారతే లక్ష్యం: మంత్రి వివేక్‌ - gallery image 1
మహిళా సాధికారతే లక్ష్యం: మంత్రి వివేక్‌ - gallery image 2
మహిళా సాధికారతే లక్ష్యం: మంత్రి వివేక్‌ - gallery image 3
మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ ముప్పిరెడ్డిపల్లిలో దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌ను కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి ప్రారంభించారు. మెదక్‌ ఖిల్లా ప్రత్యేక తపాలా కవర్‌ను ఆవిష్కరించి, కుచారంలోని కేజీబీవీ అదనపు భవనాన్ని ప్రారంభించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ, మహాలక్ష్మి పథకం అమలు, గనుల ఆదాయం పెంపు, మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...