వార్తలకు తిరిగి వెళ్లండి

కపిలేశ్వరపురం మండలం నేలటూరు సమీపంలో ఆటో బోల్తా పడిన ప్రమాదంలో కోట గొల్లమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మండపేటలో గృహప్రవేశానికి వెళ్లి ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

