Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడికి తీసుకెళ్లలేదని మహిళ ఆత్మహత్య

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 6:52 PM కృష్ణా జిల్లాGeneral
గుడికి తీసుకెళ్లలేదని మహిళ ఆత్మహత్య - Udayam
కంకిపాడు మండలం ప్రొద్దుటూరుకు చెందిన ఆరేపల్లి దుర్గాభవాని(38) గుడికి తీసుకెళ్లలేదని మనస్తాపంతో ఈ నెల 19న ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబసభ్యులు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...