వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ ఆలయాల హుండీ లెక్కింపులో ఓ మహిళ వద్ద రూ.12 వేల విలువైన రూ.500 నోట్లు గుర్తించారు. అనుమానంతో తనిఖీ చేయగా నగదు లభించడంతో ఈవో దీప్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హుండీ లెక్కింపులో జోగులాంబ అమ్మవారి ఆలయానికి రూ.76.55 లక్షలు, స్వామివారి ఆలయానికి రూ.13.54 లక్షల ఆదాయం వచ్చింది. మొత్తం రూ.90.86 లక్షలు సమకూరినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
