వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్వెల్త్ గేమ్స్లో జావెలిన్ త్రోలో యశ్వీర్ సింగ్ కాంస్య పతకం సాధించి సత్తాచాటాడు. చివరి ప్రయత్నంలో 85.41 మీటర్లు విసిరి పోడియంపై నిలిచాడు.
రాజస్థాన్కు చెందిన యశ్వీర్ చిన్ననాటి నుంచి కష్టపడి ఎదిగాడు. తొలినాళ్లలో వెదురు కర్రలతో సాధన చేసిన అతడు, జాతీయ అథ్లెట్ తండ్రి రాయ్సింగ్ మార్గదర్శకంలో అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు.
Comments
Loading comments...
