Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌కు ఐసీసీ డబుల్‌ షాక్‌.. 11 పాయింట్ల కోత

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:22 AM జాతీయంక్రీడలు
పాక్‌కు ఐసీసీ డబుల్‌ షాక్‌.. 11 పాయింట్ల కోత - Udayam
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా పాకిస్థాన్‌ ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో 11 ఓవర్లు తక్కువగా వేసినందుకు ఐసీసీ ఈ చర్య తీసుకుంది. డబ్ల్యూటీసీలో పాక్‌కు 11 పాయింట్లు కోత పడింది. దీంతో 4.63 పాయింట్ల శాతంతో ఆ జట్టు తొమ్మిదో స్థానానికి పడిపోయింది.

Comments

G
Loading comments...