వార్తలకు తిరిగి వెళ్లండి

శివసేన (యూబీటీ) చీలిక వార్తలపై ఆదిత్య థాకరే తొలిసారి స్పందించారు. పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈ ప్రచారమంతా రాజకీయ కుట్రేనని ఆయన కొట్టిపారేశారు. కార్యకర్తలు ఇలాంటి తప్పుడు పుకార్లను నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

