వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. పౌరులు, నావికుల రక్షణ కోసం తక్షణ సహాయం, సమాచారం అందించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని ప్రధాని ఆదేశించారు.
రబీ సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ఈ భేటీలో చర్చించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
