వార్తలకు తిరిగి వెళ్లండి

సంజామల మండలం ఎగ్గోనిలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక పింఛన్లను టీడీపీ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి మహబూబ్ బేగ్తో కలిసి లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు.
లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందిస్తామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

