Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటి ఇంటికి సంక్షేమం: సత్తుపల్లి ఎమ్మెల్యే

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 12:49 PM ఖమ్మంGeneral
ఇంటి ఇంటికి సంక్షేమం: సత్తుపల్లి ఎమ్మెల్యే - Udayam
ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలోని 16వ వార్డులో డోర్‌ టు డోర్‌ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు మరియు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఆమె వెంట చైర్‌పర్సన్‌ రెహనా భేగం, కమి

Comments

G
Loading comments...