వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో 3,040 మంది సంపన్నుల మొత్తం నికర ఆస్తి ₹104 లక్షల కోట్లకు చేరినట్లు 360 వన్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్ వెల్లడించింది. ఇది దేశ జీడీపీలో 30 శాతానికి సమానమని పేర్కొంది.
మొత్తం సంపదలో 19 శాతం టాప్-10 మంది వద్ద, 46 శాతం టాప్-100 మంది వద్ద ఉందని తెలిపింది. అనంత్ అంబానీ, ఈశా అంబానీ, ఆకాశ్ అంబానీ తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
Comments
Loading comments...
