వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కారణంగా నగరంలోని హోటల్ పరిశ్రమకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. విదేశీ ప్రతినిధుల తాకిడితో సుమారు 3 వేల గదులు బుక్ కాగా, టారిఫ్లు ఆకాశాన్నంటాయి.
సాధారణ రోజుల్లో రూ.20 వేల లోపు ఉండే ఫైవ్స్టార్ హోటల్ గది అద్దె ప్రస్తుతం రూ.80 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు పలుకుతోంది. ఈ అధిక డిమాండ్ సెప్టెంబర్ 20 వరకు కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

