Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవుడి పేరిట కోట్ల ఆస్తి

వైష్ణవి శర్మ Jul 26, 2026 7:12 PM అల్ ఇండియా about 1 hour ago
దేవుడి పేరిట కోట్ల ఆస్తి - Udayam Digital
రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌లో ఓ భక్తుడు తన ఆస్తిని దేవాలయానికి విరాళంగా ఇచ్చాడు. శ్రీ సావలియా సేఠ్‌ దేవుడి పేరిట 10.25 బీఘాల వ్యవసాయ భూమితో పాటు రెండంతస్తుల ఇంటిని సమర్పించాడు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఆలయం పేరిట ఆస్తిని అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ విశేష విరాళం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...